Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్నంలో డ్రగ్స్ దందా.. క్రిస్టల్ రూపంలో డ్రగ్స్

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (18:36 IST)
విశాఖపట్నంలో డ్రగ్స్ దందా గుట్టు రట్టు అయ్యింది. ఈ కేసులో ముగ్గురు యువకుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. 54 గ్రాముల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చినవాల్తేర్‌లో పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేయగా ఈ డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
స్ఫటిక రూపంలో ఎండీఎంఏను అక్రమ రవాణా చేసి వినియోగిస్తున్నారని తేలింది. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నిందితులు విక్రయిస్తుండగా.. తొలిసారి క్రిస్టల్ రూపంలో డ్రగ్స్ దొరికాయి. స్నేహితుల ద్వారా విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్టు నిర్దారించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments