Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహు చేపకు బీరు తాగించిన ప్రబుద్ధుడు (Video)

ఠాగూర్
బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (15:01 IST)
ప్రజలు ఎంతో ఇష్టంగా ఆరగించే చేపల్లో రోహు రకం చేప ఒకటి. ఆ చేపకు ఓ ప్రబుద్ధుడు బీరు తాగించారు. ప్రజలు ఎంతో ఇష్టంగా ఆరగించే ఈ చేప పది కేజీలకు పైగా బరువు పెరుగుతుంది. అలాంటి చేపకు ఓ ప్రబుద్ధుడు బీరు తాగించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
రోహు చేపను ఓ చేత్తో పట్టుకుని, మరో చేతిలో బీరు సీసా ఎత్తి ఆ చేపకు తాగించాడు. ఈ వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అతగాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
చేపకు బీరు తాగించడం ఏంటంటూ మండిపడుతున్నారు. ప్రాణాల పట్ల ఎవరైనా హింసకు పాల్పడితే వారిపై పోరాటాలు చేసే పెటా సంస్థ ఈ వీడియోపై దృష్టిసారించాలని, సదరు వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rare Indian clips (@indianrareclips)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ఉంది - విలన్ పాత్రలకు రెడీ : మిమో చక్రవర్తి

వెంకీ-మహేష్ బాబులకు తండ్రిగా రజినీకాంత్, ఆయన ఏమన్నారో తెలుసా?

వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తారా? యూట్యూబర్లపై హీరో ఫైర్!

Aditya 369: ఆదిత్య 369: సమ్మర్‌లో రీ-రిలీజ్‌.. 4K రిజల్యూషన్‌‌తో వచ్చేస్తున్నాడు..

అభిమానమంటే ఇదికదరా! మార్మోగిపోతున్న గ్లోబల్ స్టార్ ఇమేజ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

పర్యావరణ అనుకూల శైలితో ఫ్యాషన్‌ను పునర్నిర్వచించిన వోక్సెన్ విద్యార్థులు

తర్వాతి కథనం
Show comments