Webdunia - Bharat's app for daily news and videos

Install App

సారీ.. నేను రెడ్డి కాదు, కాపు: విజయసాయి రెడ్డి

Webdunia
సోమవారం, 16 డిశెంబరు 2019 (20:26 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత విజయసాయిరెడ్డి. ఆ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారాయన. నిన్న విశాఖలో జరిగిన కాపు కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పాల్గొన్న విజయసాయిరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన పదవ తరగతి మార్కుల లిస్టులో కాపు అని ఉందన్నారు. దీంతో ఆ కార్యక్రమానికి వచ్చిన వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
 
అయితే విజయసాయి రెడ్డి ఆ కార్యక్రమం రావడంపై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ముత్తంశెట్టి విజయసాయిరెడ్డి ఆ కార్యక్రమానికి తీసుకువచ్చారు. ఇది ఏ మాత్రం కాపులకు ఇష్టం లేదు. ఆయన అలా వెళ్ళిందే మంత్రిని చుట్టుముట్టారు కాపులు. మన కార్యక్రమానికి ఆయన్ను ఎలా తీసుకువస్తారంటూ ప్రశ్నించారు. అయితే విజయసాయి రెడ్డి మాత్రం కాపుల సమావేశంలో అలా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments