సారీ.. నేను రెడ్డి కాదు, కాపు: విజయసాయి రెడ్డి

Webdunia
సోమవారం, 16 డిశెంబరు 2019 (20:26 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత విజయసాయిరెడ్డి. ఆ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారాయన. నిన్న విశాఖలో జరిగిన కాపు కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పాల్గొన్న విజయసాయిరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన పదవ తరగతి మార్కుల లిస్టులో కాపు అని ఉందన్నారు. దీంతో ఆ కార్యక్రమానికి వచ్చిన వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
 
అయితే విజయసాయి రెడ్డి ఆ కార్యక్రమం రావడంపై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ముత్తంశెట్టి విజయసాయిరెడ్డి ఆ కార్యక్రమానికి తీసుకువచ్చారు. ఇది ఏ మాత్రం కాపులకు ఇష్టం లేదు. ఆయన అలా వెళ్ళిందే మంత్రిని చుట్టుముట్టారు కాపులు. మన కార్యక్రమానికి ఆయన్ను ఎలా తీసుకువస్తారంటూ ప్రశ్నించారు. అయితే విజయసాయి రెడ్డి మాత్రం కాపుల సమావేశంలో అలా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments