Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకానికి 133 యేళ్ల విజయవాడ రైల్వే స్టేషన్!

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (22:33 IST)
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 133 సంవత్సరాల విజయవాడ రైల్వే స్టేషన్‌ను అమ్మకానికి పెట్టింది. మోనిటైజేషన్ పేరుతో ఈ రైల్వే స్టేషన్‌ను ప్రైవేటుపరం చేయాలని సంకల్పించింది. ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్‌ దేశంలో ఏ1 కేటగిరీ రైల్వే స్టేషన్లలో ఒకటిగా వుంది.
 
ఈ మోనిటైజేషన్ పేరుతో కేవలం ఈ రైల్వే స్టేషన్‌ను మాత్రమే కాదు విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ఉన్న రైల్వే ఆస్తులనుకూడా తెగనమ్మనున్నారు. ఇందులో మొదటి వరుసలో సత్యనారాయణపురం రైల్వే కాలనీ వుంది. ఈ రైల్వే డివిజన్ పరిధిలో ఉన్న రైల్వే షెడ్లను ఈ ప్రైవేటు సెక్టార్ కంపెనీలు గోడౌన్స్‌గా ఉపయోగించుకోనున్నాయి. అయితే, కేంద్రం నిర్ణయాన్ని సౌత్ సెంటర్ రైల్వే మజ్దూర్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగుతుంది. అయినప్పటికీ కేంద్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments