Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకానికి 133 యేళ్ల విజయవాడ రైల్వే స్టేషన్!

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (22:33 IST)
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 133 సంవత్సరాల విజయవాడ రైల్వే స్టేషన్‌ను అమ్మకానికి పెట్టింది. మోనిటైజేషన్ పేరుతో ఈ రైల్వే స్టేషన్‌ను ప్రైవేటుపరం చేయాలని సంకల్పించింది. ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్‌ దేశంలో ఏ1 కేటగిరీ రైల్వే స్టేషన్లలో ఒకటిగా వుంది.
 
ఈ మోనిటైజేషన్ పేరుతో కేవలం ఈ రైల్వే స్టేషన్‌ను మాత్రమే కాదు విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ఉన్న రైల్వే ఆస్తులనుకూడా తెగనమ్మనున్నారు. ఇందులో మొదటి వరుసలో సత్యనారాయణపురం రైల్వే కాలనీ వుంది. ఈ రైల్వే డివిజన్ పరిధిలో ఉన్న రైల్వే షెడ్లను ఈ ప్రైవేటు సెక్టార్ కంపెనీలు గోడౌన్స్‌గా ఉపయోగించుకోనున్నాయి. అయితే, కేంద్రం నిర్ణయాన్ని సౌత్ సెంటర్ రైల్వే మజ్దూర్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగుతుంది. అయినప్పటికీ కేంద్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

మహావతార్ నరసింహ: పురాణాలకు దగ్గరగా వుంది.. మహావతార్ నరసింహ అవతారాన్ని చూసినట్లుంది (video)

సారధి స్టూడియోలో భీమవరం టాకీస్ 15 చిత్రాలు ప్రారంభం

ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు కథ ఏం చెప్పబోతోంది తెలుసా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments