అన్న చొక్కా పట్టుకుని అప్పుడే ప్రశ్నించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా పవన్...?

చిరంజీవి, పవన్ కళ్యాణ్‌‌లపై తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిది పోస్ట్ పెయిడ్ పార్టీ, పవన్ ది ప్రీపెయిడ్ పార్టీ అన్నారు.

Webdunia
బుధవారం, 21 మార్చి 2018 (18:50 IST)
చిరంజీవి, పవన్ కళ్యాణ్‌‌లపై తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిది పోస్ట్ పెయిడ్ పార్టీ, పవన్ ది ప్రీపెయిడ్ పార్టీ అన్నారు. విభజన సమయంలో అన్న చిరంజీవిని ప్రశ్నించలేని పవన్ కళ్యాణ్‌ చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదన్నారు. బీజేపీకి పోయేకాలం వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని చెప్పారు. 
 
ప్రతి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోందని నాని అన్నారు. అలాగే సభను ఆర్డరులో పెట్టాల్సిన బాధ్యత స్పీకర్‌దేనని నాని అన్నారు. అవిశ్వాసంపై చర్చించాలనే ఉద్దేశం కేంద్రానికి లేదన్నారు. అన్న కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ఈ రాష్ట్ర విభజన జరిగింది. కుటుంబంలో అన్నని ప్రశ్నించలేని వాడు.. ఎవరిని ప్రశ్నిస్తాడు. అన్ననే చొక్కా పట్టుకుని అడిగితే ఈ పరిస్థితి వచ్చేది కాదని నాని హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments