Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్న చొక్కా పట్టుకుని అప్పుడే ప్రశ్నించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా పవన్...?

చిరంజీవి, పవన్ కళ్యాణ్‌‌లపై తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిది పోస్ట్ పెయిడ్ పార్టీ, పవన్ ది ప్రీపెయిడ్ పార్టీ అన్నారు.

Webdunia
బుధవారం, 21 మార్చి 2018 (18:50 IST)
చిరంజీవి, పవన్ కళ్యాణ్‌‌లపై తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిది పోస్ట్ పెయిడ్ పార్టీ, పవన్ ది ప్రీపెయిడ్ పార్టీ అన్నారు. విభజన సమయంలో అన్న చిరంజీవిని ప్రశ్నించలేని పవన్ కళ్యాణ్‌ చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదన్నారు. బీజేపీకి పోయేకాలం వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని చెప్పారు. 
 
ప్రతి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోందని నాని అన్నారు. అలాగే సభను ఆర్డరులో పెట్టాల్సిన బాధ్యత స్పీకర్‌దేనని నాని అన్నారు. అవిశ్వాసంపై చర్చించాలనే ఉద్దేశం కేంద్రానికి లేదన్నారు. అన్న కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ఈ రాష్ట్ర విభజన జరిగింది. కుటుంబంలో అన్నని ప్రశ్నించలేని వాడు.. ఎవరిని ప్రశ్నిస్తాడు. అన్ననే చొక్కా పట్టుకుని అడిగితే ఈ పరిస్థితి వచ్చేది కాదని నాని హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments