Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్న చొక్కా పట్టుకుని అప్పుడే ప్రశ్నించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా పవన్...?

చిరంజీవి, పవన్ కళ్యాణ్‌‌లపై తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిది పోస్ట్ పెయిడ్ పార్టీ, పవన్ ది ప్రీపెయిడ్ పార్టీ అన్నారు.

Webdunia
బుధవారం, 21 మార్చి 2018 (18:50 IST)
చిరంజీవి, పవన్ కళ్యాణ్‌‌లపై తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిది పోస్ట్ పెయిడ్ పార్టీ, పవన్ ది ప్రీపెయిడ్ పార్టీ అన్నారు. విభజన సమయంలో అన్న చిరంజీవిని ప్రశ్నించలేని పవన్ కళ్యాణ్‌ చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదన్నారు. బీజేపీకి పోయేకాలం వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని చెప్పారు. 
 
ప్రతి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోందని నాని అన్నారు. అలాగే సభను ఆర్డరులో పెట్టాల్సిన బాధ్యత స్పీకర్‌దేనని నాని అన్నారు. అవిశ్వాసంపై చర్చించాలనే ఉద్దేశం కేంద్రానికి లేదన్నారు. అన్న కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ఈ రాష్ట్ర విభజన జరిగింది. కుటుంబంలో అన్నని ప్రశ్నించలేని వాడు.. ఎవరిని ప్రశ్నిస్తాడు. అన్ననే చొక్కా పట్టుకుని అడిగితే ఈ పరిస్థితి వచ్చేది కాదని నాని హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments