నారా దేవాన్ష్ బర్త్‌డే వేడుకలు : తిరుమల అన్నప్రసాదం ట్రస్టుకు విరాళం (వీడియో)

టీడీపీ అధినేత, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు మనుమడు నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు బుధవారం జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీనివాసుడు

Webdunia
బుధవారం, 21 మార్చి 2018 (17:58 IST)
టీడీపీ అధినేత, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు మనుమడు నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు బుధవారం జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీనివాసుడుని దర్శనం చేసుకున్నారు. చంద్రబాబు వెంట సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు కూడా ఉన్నారు.
 
దేవాన్ష్ పుట్టినరోజు సందర్బంగా శ్రీవారిని దర్శించుకునేందుకు మంగళవారం సాయంత్రమే కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు తిరుమలకు చేరుకున్న విషయం తెల్సిందే. అనంతరం ఇక్కడి పద్మావతి అతిధిగృహంలో బసచేసి, బుధవారం ఉదయాన్నే శ్రీవారిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
 
కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శనం కల్పించారు. అలాగే తన మనుమడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబునాయుడు తిరుమల అన్నప్రసాదం ట్రస్టుకు రూ.26 లక్షలను విరాళంగా ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments