Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి శకుని మామలా విజయసాయి

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (11:17 IST)
చంద్రబాబును విమర్శించే స్ధాయి, లోకేష్ పేరెత్తే అర్హత ఏ2 విజయసాయిరెడ్డికి లేదని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బ్రహ్మం అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ భారతంలో శకుని మామలా నేడు ఆంధ్రప్రదేశ్‌లో విజయసాయి వెలుగుతున్నారని విమర్శించారు.

ఆ శకుని మామ కుట్రలకు పాండవులు కష్టాలపాలైనట్లు విజయసాయిరెడ్డి కుట్రలకు విశాఖ ప్రజలు బలవుతున్నారన్నారు. విశాఖకి పరిపాలన రాజధాని వస్తుందో, రాదో తెలియదు కానీ... విజయసాయిరెడ్డి, జగన్ రెడ్డి అడుగడుగునా వైజాగ్‌కి చేస్తున్న అన్యాయాలకు, అక్రమాలకు నగర అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందని మండిపడ్డారు.

వైజాగ్ ఓటర్లకు తెలివైనవారిగా పేరుందని... కచ్చితంగా విశాఖ ప్రజలు విజయసాయిరెడ్డి చేస్తున్న డెకాయిట్ పనులను తమ ఓటు అనే అస్త్రంతో తిప్పికొడతారని బ్రహ్మం ధీమా వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments