Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిల్లా కలెక్టర్లతో ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్

Webdunia
మంగళవారం, 5 మే 2020 (21:35 IST)
కరోనా నియంత్రణ చర్యలపై మంగళవారం రాత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు.కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలో 4వ విడత సర్వేలైన్స్ సర్వే 96.28 శాతం పూర్తి అయ్యిందని వివరించారు.

అందులో 3922 మందిని కరోనా సాధారణ అనుమా నుతులుగా గుర్తించామని,వీరికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

కరోనా బాధితులకు వైద్యం అందిoచేందుకు ఏర్పాటు చేసిన కోవిడ్ హాస్పిటల్స్ అవసరమైన అన్ని చర్యలు ఎప్పటికప్పుడు ముందుగానే గుర్తించి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

జిల్లాలో కరోనా పరీక్షలు నిర్వాహణలో పెండింగులో లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఇంతవరకు 15,148 పరీక్షలు నిర్వహించామని,మిగిలినవి పెండింగులో లేకుండా త్వరితగతిన పూర్తి చేస్తామని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. మాధవిలత కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments