Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో వీహెచ్ భేటీ, హాయిగా టేకు మంచంపై కూర్చుని మాట్లాడుతూ... (video)

ఐవీఆర్
బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (12:17 IST)
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు మంగళవారం నాడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. చంద్రబాబు నాయుడుతో పలు అంశాలపై ఆయన ముచ్చటించినట్లు సమాచారం. ఆ తర్వాత పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు.
 
విహెచ్‌ను శాలువాతో డిప్యూటీ సీఎం సత్కరించి గణేష్ పటాన్ని ఇచ్చారు. అనంతరం ఇద్దరూ కొద్దిసేపు కూర్చుని ఆయా విషయాలపై చర్చించుకున్నట్లు కనబడింది. ఐతే వారు కూర్చున్న ఆసనం ఏవో ఖరీదైన సోఫాలు కావు. కేవలం టేకు మంచంపై కూర్చుని ఇద్దరూ కనిపించారు. మొత్తమ్మీద పవన్ కల్యాణ్ సింప్లిసిటీ మార్క్ ను ప్రతిచోటా ప్రతిబింబిస్తున్నట్లు కనబడుతోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments