Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పాలన మహిళలకు స్వర్ణయుగమా? గుడ్ బుక్ పేరుతో మోసానికి శ్రీకారం : వాసిరెడ్డి పద్మ (Video)

ఠాగూర్
బుధవారం, 23 అక్టోబరు 2024 (15:11 IST)
తాను ఏపీ రాష్ట్ర మహిళా సంఘం చైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలో అనేక విషయాలు జరిగాయని, వాటిపై నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదని ఆ పార్టీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ, తాను మహిళా చైర్ పర్సన్‌గా ఉండగా, అనేక విషయాలు నాడు ప్రభుత్వం ముందు పెట్టినా పట్టించుకోలేదని వాపోయారు. మహిళల విషయంలో ఇప్పుడు జగన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని, జగన్ రెడ్డి పాలన ఏమైనా మహిళలకు స్వర్ణయుగమా? రోజుకో వికృతమైన ఘటన నాడు మహిళలపై జరిగినా, ఏ నాడు జగన్ రెడ్డి బయటకు రాలేదు, ఒక్క పరామర్శ చేయలేదు. 
 
ఆ రోజు హోంమంత్రి స్పందించేది కాదు. చాలా విషయాలు నాడు తొక్కి పెట్టారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు మాత్రం రాజకీయం చేయటానికి రోడ్లపైకి వస్తున్నారని, నీకు రాజకీయం చేయటానికి మహిళలే దొరికారా అంటూ ఆమె మండిపడ్డారు. జగన్ రెడ్డికి బాధ్యత లేదని ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడిన వారిని మోసం చేశారనీ, ఇప్పుడు అధికారం పోయాక మరోసారి గుడ్‌‍బుక్ పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వైసీపీని వ్యాపార సంస్థలా నడిపారంటూ ధ్వజమెత్తారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments