Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్‌ 22 నుంచి వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (10:19 IST)
తూర్పుగోదావరి జిల్లా కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలను ఏప్రిల్‌ 22 నుంచి 28వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు తీర్మానించారు.

ఆలయంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు. కల్యాణో త్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్న దృష్ట్యా టెండర్ల ద్వారా పనులు చేపట్టాలని తీర్మానించారు.

ప్రాకార మండపం నిర్మాణ పనులను భక్తులకు అనువుగా ప్రదక్షిణలు ఏర్పాటు చేయడంతో పాటు ఆలయ ప్రాంగణమంతా ఫ్లోరింగ్‌ చేపట్టేందుకు తీర్మానించారు.

ఆధునిక పద్ధతిలో ఆధ్యాత్మిక హంగులతో కూర్చునేందుకు చర్యలు చేపట్టారు. ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు పెన్మెత్స సురేష్‌రాజు, మెర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments