ఏప్రిల్‌ 22 నుంచి వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (10:19 IST)
తూర్పుగోదావరి జిల్లా కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలను ఏప్రిల్‌ 22 నుంచి 28వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు తీర్మానించారు.

ఆలయంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు. కల్యాణో త్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్న దృష్ట్యా టెండర్ల ద్వారా పనులు చేపట్టాలని తీర్మానించారు.

ప్రాకార మండపం నిర్మాణ పనులను భక్తులకు అనువుగా ప్రదక్షిణలు ఏర్పాటు చేయడంతో పాటు ఆలయ ప్రాంగణమంతా ఫ్లోరింగ్‌ చేపట్టేందుకు తీర్మానించారు.

ఆధునిక పద్ధతిలో ఆధ్యాత్మిక హంగులతో కూర్చునేందుకు చర్యలు చేపట్టారు. ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు పెన్మెత్స సురేష్‌రాజు, మెర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవర్ స్టార్ "ఓజీ" టిక్కెట్ ధర రూ.3.61 లక్షలు

'ఓజీ' చిత్రం అందరినీ రంజింపజేసేలా ఉంటుంది : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

"ఓజీ" బెన్ఫిట్ షో టిక్కెట్ ధర రూ.1.29 వేలు - సొంతం చేసుకున్న వీరాభిమాని

పీఎంవో నుంచి కాల్ వస్తే కల అనుకున్నా : మోహన్ లాల్

చార్మింగ్ స్టార్ శర్వానంద్ 36వ సినిమా- స్కిల్డ్ మోటార్ సైకిల్ రేసర్‌గా లుక్ అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

తర్వాతి కథనం
Show comments