Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్‌ 22 నుంచి వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (10:19 IST)
తూర్పుగోదావరి జిల్లా కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలను ఏప్రిల్‌ 22 నుంచి 28వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు తీర్మానించారు.

ఆలయంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు. కల్యాణో త్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్న దృష్ట్యా టెండర్ల ద్వారా పనులు చేపట్టాలని తీర్మానించారు.

ప్రాకార మండపం నిర్మాణ పనులను భక్తులకు అనువుగా ప్రదక్షిణలు ఏర్పాటు చేయడంతో పాటు ఆలయ ప్రాంగణమంతా ఫ్లోరింగ్‌ చేపట్టేందుకు తీర్మానించారు.

ఆధునిక పద్ధతిలో ఆధ్యాత్మిక హంగులతో కూర్చునేందుకు చర్యలు చేపట్టారు. ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు పెన్మెత్స సురేష్‌రాజు, మెర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments