Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్‌లో వర్షాలు కురిస్తే సాధారణ స్థితికి... పవర్ హాలిడే ఇవ్వాలి..

Webdunia
శనివారం, 9 ఏప్రియల్ 2022 (12:14 IST)
ఏపీలో విద్యుత్ డిమాండ్ అధికంగా వున్న కారణంగా.. వినియోగదారులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని సహకరించాలని ఇంధనశాఖ ఇన్‌చార్జ్ కార్యదర్శి బి.శ్రీధర్ కోరారు. జూన్‌లో వర్షాలు కురిస్తే డిమాండ్ సాధారణస్థితికి చేరుకుంటుందన్నారు. విద్యుత్ కోత తాత్కాలికమేనని చెప్పారు. 
 
సాధ్యమైనంత వరకు విద్యుత్‌ను కొనుగోలు చేసి అందించేందుకే ప్రయత్నిస్తున్నట్టు శ్రీధర్ చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ 235 మిలియన్ యూనిట్లుగా ఉంటే 180 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోందన్నారు. దీంతో 55 ఎంయూల కొరత ఏర్పడుతోందని, దీనిని ఎక్చేంజ్‌లలో కొంటున్నట్టు చెప్పారు.
 
మార్కెట్‌లో విద్యుత్ దొరకనప్పుడు కోతలు విధిస్తున్నట్టు శ్రీధ్ తెలిపారు. అలాగే, పరిశ్రమలు మార్చిలో వినియోగించిన విద్యుత్‌లో సగమే వాడాలని, రాత్రీపగలు పనిచేసే కంపెనీల్లో నైట్ షిఫ్ట్‌లు రద్దు చేస్తున్నట్టు చెప్పారు. వారంలో మరో రోజు విద్యుత్ హాలిడే ఇవ్వాలని పరిశ్రమలకు చెప్పినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

వైఎస్ఆర్‌సిపి 0-175 రావచ్చు, ఇదే యాక్యురేట్ ఫిగర్ అంటున్న రాంగోపాల్ వర్మ

ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల కుబేర యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం

శివాజీ గణేశన్ వల్లే ఇండియన్ సినిమా చేశాను : కమల్ హాసన్

మనమే చిత్రం తల్లితండ్రులకు డెడికేట్ - శతమానం భవతి కంటే డబుల్ హిట్ : శర్వానంద్

సినిమాల్లో మన చరిత్ర, సంస్క్రుతిని కాపాడండి : అభిజిత్ గోకలే

ఈ పదార్థాలు తింటే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయవచ్చు, ఏంటవి?

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

తర్వాతి కథనం
Show comments