Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూలు బాలికపై తండ్రి స్నేహితుల అఘాయిత్యం

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2023 (13:22 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. స్కూలుకు వెళుతున్న ఓ బాలికపై ఆ బాలిక తండ్రి స్నేహితులే అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలికను కిడ్నాప్ చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటన యూపీలోని హాపూర్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా, ఎప్పటిలాగే సోమవారం స్కూలుకు బయలుదేరింది. అయితే, బాలికను ఆమె తండ్రి స్నేహితులు ముగ్గురు అడ్డుకుని కిడ్నాప్ చేశారు. బలవంతంగా ఆమెను బైక్ ఎక్కించుకుని ఓ హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ బాలికపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక కామాంధులను ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా, చంపేస్తామని బెదిరించారు. 
 
పైగా, సామూహిక అత్యాచారానికి వీడియో తీశారు. ఈ విషయాన్ని బయటకు చెబితే వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని హెచ్చరించారు. అయితే, ఆ బాలిక జరిగిన విషయాన్ని తన తండ్రికి చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments