Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా ఎక్స్‌ప్రెస్ రద్దు... రైల్వే అధికారుల వెల్లడి

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2023 (13:11 IST)
సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఆదిలాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు చేశారు. ఈ విషయాన్ని విజయవాడ డివిజన్ అధికారులు వెల్లడించారు. గత రెండు వారాల్లో ఈ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అలాగే, మరో మూడు ప్యాసింజర్ రైళ్ళను కూడా ఈ నెల 15వ తేదీ వరకు రద్దు చేశారు. 
 
సికింద్రాబాద్ డివిజన్‌లో ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ నెల 10, 11 తేదీల్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి నగదును తిరిగి చెల్లిస్తామని తెలిపారు. మరోవైపు, కాజీపేట - డోర్నకల్ మధ్య నడిచే డోర్నకల్ ప్యాసింజర్, సికింద్రాబాద్ - వరంగల్ మధ్య నడిచే పుష్‌పుల్, కాజీపేట - బల్లార్షా మధ్య నడిచే బల్లార్షా ఎక్స్‌ప్రెస్ రైళ్ళను కూడా ఈ నెల 15వ తేదీ వరకు రద్దు చేసినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments