Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరిగా ఉన్న మహిళ.. ఇంటిచుట్టూ విద్యుత్ తీగలు.. ఎందుకు?

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (12:07 IST)
ఒంటరిగా ఉన్న మహిళను టార్గెట్ చేసుకుని ఆమెను చంపేందుకు దుండగులు ప్రయత్నించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం సుర్ధపల్లిలో చోటు చేసుకుంది. కరెంటు షాక్ పెట్టి మహిళను హతమార్చేందుకు దుండగులు ప్రయత్నించారు. అర్థరాత్రి సమయంలో మహిళ ఇంటి చుట్టూ ఇనుపతీగలను చుట్టి విద్యుత్ సరఫరా చేసారు. 
 
ఉదయం విద్యుత్ తీగ తగిలి మహిళ కిందపడిపోయింది. ఆమెను గమనించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు గ్రామానికి చేరుకున్న నేలకొండపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments