Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌లో ఇద్దరు తెలుగు వైద్య విద్యార్థులు మృతి...

ఉక్రెయిన్‌‍లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృత్యువాతపతడ్డారు. సముద్ర స్నానం కోసం వెళ్లి వీరిద్దరు తిరిగిరానిలోకాలకు చేరుకున్నారు. మృతులను హైదరాబాద్‌లోని కుంట్లూరుకు చెందిన శివకాంత్ రెడ్డి, కడపకి చెందిన

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (11:05 IST)
ఉక్రెయిన్‌‍లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృత్యువాతపతడ్డారు. సముద్ర స్నానం కోసం వెళ్లి వీరిద్దరు తిరిగిరానిలోకాలకు చేరుకున్నారు. మృతులను హైదరాబాద్‌లోని కుంట్లూరుకు చెందిన శివకాంత్ రెడ్డి, కడపకి చెందిన అశోక్‌ కుమార్‌ మారుగుత్తిలుగా గుర్తించారు. వీరిద్దరు ఉక్రెయిన్‌లోని జాపోరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌లో చదుతున్నారు.
 
శివకాంత్‌రెడ్డి, అశోక్‌ కుమార్‌లు స్నేహితులతో కలిసి బీచ్‌లో వాలీ బాల్‌ ఆడారు. ఆ తర్వాత సముద్రంలో స్నానం చేసేందుకు వెళ్లారు. అయితే, శివ, అశోక్‌లు రాక్షస అలల్లో చిక్కుకుని చనిపోయారు. విద్యార్థుల మృతితో వారి కుటుంబసభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఈ నెల ఒకటో తేదీన సెలవులు ముగియడంతో శివకాంత్ రెడ్డి తిరిగి ఉక్రెయిన్‌ వెళ్లినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments