Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌లో ఇద్దరు తెలుగు వైద్య విద్యార్థులు మృతి...

ఉక్రెయిన్‌‍లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృత్యువాతపతడ్డారు. సముద్ర స్నానం కోసం వెళ్లి వీరిద్దరు తిరిగిరానిలోకాలకు చేరుకున్నారు. మృతులను హైదరాబాద్‌లోని కుంట్లూరుకు చెందిన శివకాంత్ రెడ్డి, కడపకి చెందిన

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (11:05 IST)
ఉక్రెయిన్‌‍లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృత్యువాతపతడ్డారు. సముద్ర స్నానం కోసం వెళ్లి వీరిద్దరు తిరిగిరానిలోకాలకు చేరుకున్నారు. మృతులను హైదరాబాద్‌లోని కుంట్లూరుకు చెందిన శివకాంత్ రెడ్డి, కడపకి చెందిన అశోక్‌ కుమార్‌ మారుగుత్తిలుగా గుర్తించారు. వీరిద్దరు ఉక్రెయిన్‌లోని జాపోరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌లో చదుతున్నారు.
 
శివకాంత్‌రెడ్డి, అశోక్‌ కుమార్‌లు స్నేహితులతో కలిసి బీచ్‌లో వాలీ బాల్‌ ఆడారు. ఆ తర్వాత సముద్రంలో స్నానం చేసేందుకు వెళ్లారు. అయితే, శివ, అశోక్‌లు రాక్షస అలల్లో చిక్కుకుని చనిపోయారు. విద్యార్థుల మృతితో వారి కుటుంబసభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఈ నెల ఒకటో తేదీన సెలవులు ముగియడంతో శివకాంత్ రెడ్డి తిరిగి ఉక్రెయిన్‌ వెళ్లినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments