Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెలూన్లు కొనేందుకు వెళ్లిన మతిస్థిమితం లేని యువతిపై గ్యాంగ్ రేప్

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (09:10 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. ఓ మతిస్థిమితంలేని 14 యేళ్ళ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మణుగూరుకు చెందిన 14 యేళ్ళ బాలిక పట్టణంలోని ఓ షాపు వద్దకు బెలూన్లు కొనుగోలు చేసేందుకు వెళ్లింది. ఆ బాలికను గుర్తించిన ముగ్గురు యువకులు తమ ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. 
 
అపుడు ఆ బాలిక గట్టిగా కేకలు వేయడంతో ఆ కామాంధులు భయపడి అక్కడ నుంచి పారిపోయారు. అనంతరం చుట్టుపక్కల వారు ఆ యువతిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. 
 
ఆ సమయంలో హనుమాన్‌ టెంపుల్‌ ప్రాంతంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై అటుగా వచ్చారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, అత్యాచారానికి పాల్పడినట్టు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

తర్వాతి కథనం