Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాడేప‌ల్లిలో తాళం వేసిన ఇంట్లో... జంట మృత‌దేహాలు!

Webdunia
గురువారం, 29 జులై 2021 (20:47 IST)
ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నివాసం ఉంటున్న తాడేప‌ల్లి ప్రాంతంలో ఒక‌ జంట మృత‌దేహాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి లో ఓ నివాసం లో గుర్తు తెలియని రెండు మృతదహాలు క‌నిపించాయి. ఈ జంట మృతి చెంది వారం రోజులు అయివుండొచ్చని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. 
 
చుట్టుప‌క్క‌ల వారికి దుర్వాస‌న రావటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటి తాళాలు వేసి ఉండటంతో తాళాలు పగలకొట్టి ఆ ప్రదేశాన్ని పోలీసులు పరిశీలించ‌గా, ఈ జంట మృత‌దేహాలు క‌నిపించాయి. 
 
వీరిద్ద‌రూ భార్య భ‌ర్త‌లు అయి ఉండ‌వొచ్చ‌ని, ఇంటికి తాళాలు వేసుకొని ఆత్మహత్యకి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివ‌రాల కోసం పోలీసుల దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

పుష్పక విమానం తరహాలో ఉఫ్ఫ్ యే సియాపా రాబోతోంది

OG record: పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ అమెరికాలో రికార్డ్

ఇద్దరు చదువు రాని వాళ్లు ప్రేమిస్తే ఎలావుంటుందనేదే లిటిల్ హార్ట్స్ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments