Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాడేప‌ల్లిలో తాళం వేసిన ఇంట్లో... జంట మృత‌దేహాలు!

Webdunia
గురువారం, 29 జులై 2021 (20:47 IST)
ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నివాసం ఉంటున్న తాడేప‌ల్లి ప్రాంతంలో ఒక‌ జంట మృత‌దేహాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి లో ఓ నివాసం లో గుర్తు తెలియని రెండు మృతదహాలు క‌నిపించాయి. ఈ జంట మృతి చెంది వారం రోజులు అయివుండొచ్చని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. 
 
చుట్టుప‌క్క‌ల వారికి దుర్వాస‌న రావటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటి తాళాలు వేసి ఉండటంతో తాళాలు పగలకొట్టి ఆ ప్రదేశాన్ని పోలీసులు పరిశీలించ‌గా, ఈ జంట మృత‌దేహాలు క‌నిపించాయి. 
 
వీరిద్ద‌రూ భార్య భ‌ర్త‌లు అయి ఉండ‌వొచ్చ‌ని, ఇంటికి తాళాలు వేసుకొని ఆత్మహత్యకి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివ‌రాల కోసం పోలీసుల దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments