Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రం వీడి పారిపోయిన రవి ప్రకాష్.. సుప్రీంలో ముందస్తు బెయిల్ పిటిషన్

Webdunia
మంగళవారం, 28 మే 2019 (16:31 IST)
ఫోర్జరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ 9 మాజీ సీఈవో రాష్ట్రంవీడి వెళ్లిపోయినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అదేసమయంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. తాజాగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 
 
టీవీ - 9 సంస్థ వాటాల కొనుగోలు విషయంలో ఫోర్జరీ, డేటా చౌర్యానికి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన తమ కార్యాలయానికి హాజరై వివరణ ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ నేర పోలీసు విభాగం నోటీసులు జారీచేసింది. ఇప్పటికే మూడుసార్లు నోటీసులు జారీచేసినా ఆయన మాత్రం పోలీసుల ఎదుట రాలేదు. 
 
ఈ పరిస్థితుల్లో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైదారాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయంచాడు. ఇక్కడ కూడా ఆయనకు చుక్కెదురైతే నపంలో రవి ప్రకాశ్‌ను పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments