Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రం వీడి పారిపోయిన రవి ప్రకాష్.. సుప్రీంలో ముందస్తు బెయిల్ పిటిషన్

Webdunia
మంగళవారం, 28 మే 2019 (16:31 IST)
ఫోర్జరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ 9 మాజీ సీఈవో రాష్ట్రంవీడి వెళ్లిపోయినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అదేసమయంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. తాజాగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 
 
టీవీ - 9 సంస్థ వాటాల కొనుగోలు విషయంలో ఫోర్జరీ, డేటా చౌర్యానికి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన తమ కార్యాలయానికి హాజరై వివరణ ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ నేర పోలీసు విభాగం నోటీసులు జారీచేసింది. ఇప్పటికే మూడుసార్లు నోటీసులు జారీచేసినా ఆయన మాత్రం పోలీసుల ఎదుట రాలేదు. 
 
ఈ పరిస్థితుల్లో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైదారాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయంచాడు. ఇక్కడ కూడా ఆయనకు చుక్కెదురైతే నపంలో రవి ప్రకాశ్‌ను పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments