Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరాముని వేలు విరిగింది.. బంగారుపూతతో మరమ్మత్తులు చేశాం.. టీటీడీ

సెల్వి
ఆదివారం, 24 నవంబరు 2024 (15:10 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెయ్యేళ్ల నాటిదని భావించే పురాతన శ్రీరామ విగ్రహంకు చెందిన విరిగిన వేలును మరమ్మతులు చేసినట్లు టీటీడీకి చెందిన ఓ అధికారి శనివారం తెలిపారు. వివరాల్లోకి వెళితే.. 2021లో శ్రీరాముని జాతర సందర్భంగా ఈ రాముని విగ్రహంలోని ఎడమ చేతి వేలు విరిగిందని..ఆలయ అధికారులు తెలిపారు. 
 
ప్రస్తుతం ఈ వేలికి మరమ్మత్తులు జరిగాయి. దానిని తాత్కాలికంగా బంగారు కవచంతో కప్పి ఉంచారు కొండపైన ఈ విగ్రహం లభ్యమైందని, సహస్రాబ్ధి నాటిదని భావిస్తున్నామని టీటీడీ వర్గాలు తెలిపాయి. 12 సంవత్సరాలకు ఒకసారి పాడైపోయిన విగ్రహాలను మరమ్మతు చేయడం తిరుమలలో జరిగే ఆనవాయితీ. 
 
తొలుత ఆలయంలోని సంపంగి ప్రాకారంలో మంగళవారం రాత్రి వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా కళాపాకర్షణ, బింబ వాస్తు, మహాశాంతి తిరుమంజనం, శయనధివాసం కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం ప్రత్యేక హోమం, పూర్ణాహుతి, కాలవాహనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments