Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరాముని వేలు విరిగింది.. బంగారుపూతతో మరమ్మత్తులు చేశాం.. టీటీడీ

సెల్వి
ఆదివారం, 24 నవంబరు 2024 (15:10 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెయ్యేళ్ల నాటిదని భావించే పురాతన శ్రీరామ విగ్రహంకు చెందిన విరిగిన వేలును మరమ్మతులు చేసినట్లు టీటీడీకి చెందిన ఓ అధికారి శనివారం తెలిపారు. వివరాల్లోకి వెళితే.. 2021లో శ్రీరాముని జాతర సందర్భంగా ఈ రాముని విగ్రహంలోని ఎడమ చేతి వేలు విరిగిందని..ఆలయ అధికారులు తెలిపారు. 
 
ప్రస్తుతం ఈ వేలికి మరమ్మత్తులు జరిగాయి. దానిని తాత్కాలికంగా బంగారు కవచంతో కప్పి ఉంచారు కొండపైన ఈ విగ్రహం లభ్యమైందని, సహస్రాబ్ధి నాటిదని భావిస్తున్నామని టీటీడీ వర్గాలు తెలిపాయి. 12 సంవత్సరాలకు ఒకసారి పాడైపోయిన విగ్రహాలను మరమ్మతు చేయడం తిరుమలలో జరిగే ఆనవాయితీ. 
 
తొలుత ఆలయంలోని సంపంగి ప్రాకారంలో మంగళవారం రాత్రి వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా కళాపాకర్షణ, బింబ వాస్తు, మహాశాంతి తిరుమంజనం, శయనధివాసం కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం ప్రత్యేక హోమం, పూర్ణాహుతి, కాలవాహనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments