Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరాముని వేలు విరిగింది.. బంగారుపూతతో మరమ్మత్తులు చేశాం.. టీటీడీ

సెల్వి
ఆదివారం, 24 నవంబరు 2024 (15:10 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెయ్యేళ్ల నాటిదని భావించే పురాతన శ్రీరామ విగ్రహంకు చెందిన విరిగిన వేలును మరమ్మతులు చేసినట్లు టీటీడీకి చెందిన ఓ అధికారి శనివారం తెలిపారు. వివరాల్లోకి వెళితే.. 2021లో శ్రీరాముని జాతర సందర్భంగా ఈ రాముని విగ్రహంలోని ఎడమ చేతి వేలు విరిగిందని..ఆలయ అధికారులు తెలిపారు. 
 
ప్రస్తుతం ఈ వేలికి మరమ్మత్తులు జరిగాయి. దానిని తాత్కాలికంగా బంగారు కవచంతో కప్పి ఉంచారు కొండపైన ఈ విగ్రహం లభ్యమైందని, సహస్రాబ్ధి నాటిదని భావిస్తున్నామని టీటీడీ వర్గాలు తెలిపాయి. 12 సంవత్సరాలకు ఒకసారి పాడైపోయిన విగ్రహాలను మరమ్మతు చేయడం తిరుమలలో జరిగే ఆనవాయితీ. 
 
తొలుత ఆలయంలోని సంపంగి ప్రాకారంలో మంగళవారం రాత్రి వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా కళాపాకర్షణ, బింబ వాస్తు, మహాశాంతి తిరుమంజనం, శయనధివాసం కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం ప్రత్యేక హోమం, పూర్ణాహుతి, కాలవాహనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments