తితిదే ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మృతి

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (10:53 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి (28) మృతి చెందారు. గత ఆదివారం మధ్యాహ్నం గుండెపోటుకు గురైన ఆయన్ను చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎక్మో సహా ఇతర చికిత్సలు అందినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయన మృతిని బుధవారం వైద్యులు ధృవీకరించారు. 
 
తాగా, చంద్రమౌళికి ప్రముఖ పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డి కుమార్తెతో నిశ్చితార్థమైంది. వచ్చే నెలలో వీరి వివాహం జరగాల్సివుంది. ఈ వివాహం కోసం రెండు కుటుంబాలు శుభలేఖలు పంచుతున్నాయి. చెన్నై ఆళ్వారుపేటలోని బంధువులకు ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి చంద్రమౌళి ఆదివారం మధ్యాహ్నం కారులో వెళ్లారు. కాసేపటికే ఆయనకు గుండె నొప్పిగా ఉండటంతో పక్కనే ఉన్న తన స్నేహితుడికి చెప్పడంతో వెంటనే సమీపంలోని కావేరీ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments