Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మృతి

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (10:53 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి (28) మృతి చెందారు. గత ఆదివారం మధ్యాహ్నం గుండెపోటుకు గురైన ఆయన్ను చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎక్మో సహా ఇతర చికిత్సలు అందినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయన మృతిని బుధవారం వైద్యులు ధృవీకరించారు. 
 
తాగా, చంద్రమౌళికి ప్రముఖ పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డి కుమార్తెతో నిశ్చితార్థమైంది. వచ్చే నెలలో వీరి వివాహం జరగాల్సివుంది. ఈ వివాహం కోసం రెండు కుటుంబాలు శుభలేఖలు పంచుతున్నాయి. చెన్నై ఆళ్వారుపేటలోని బంధువులకు ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి చంద్రమౌళి ఆదివారం మధ్యాహ్నం కారులో వెళ్లారు. కాసేపటికే ఆయనకు గుండె నొప్పిగా ఉండటంతో పక్కనే ఉన్న తన స్నేహితుడికి చెప్పడంతో వెంటనే సమీపంలోని కావేరీ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments