Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరిగిపడిన బండరాళ్లు .. తిరుమల రెండో కనుమ రహదారి మూసివేత

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (08:53 IST)
ఇటీవల తిరుమల తిరుపతిని కుండపోత వర్షాలు ముంచెత్తాయి. దీంతో తిరుమల ఘాట్ రోడ్డుపై కొండ చరియలు తరచుగా విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం మరోమారు కొండ చరియలు (పెద్దపెద్ద బండరాళ్లు) విరిగి రోడ్డుపై పడ్డాయి. ఈ కారణంగా ఘాట్ రోడ్డు బాగా దెబ్బతింది. దీంతో రెండో కనుమ రహదారిని మూసివేశారు. 
 
రెండో ఘాట్ రోడ్డు‌లో లింక్ రోడ్డు సమీపంలో కొండపైన నుంచి రహదారిపై ఒక్కసారిగా ఈ బండరాళ్లు, మట్టి విరిగిపడింది. దీంతో మూడు ప్రాంతాల్లో ఘాట్ రోడ్డు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అధికారుల వాహనాలను విజిలెన్స్ నిలిపివేశారు. 
 
తితిదే ఇంజనీరింగ్, అటవీ శాఖ అధికారులు కొండ చరియలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. అలాగే, రెండో కనుమ రహాదారిలో వాహనాలను నిలిపివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments