విరిగిపడిన బండరాళ్లు .. తిరుమల రెండో కనుమ రహదారి మూసివేత

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (08:53 IST)
ఇటీవల తిరుమల తిరుపతిని కుండపోత వర్షాలు ముంచెత్తాయి. దీంతో తిరుమల ఘాట్ రోడ్డుపై కొండ చరియలు తరచుగా విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం మరోమారు కొండ చరియలు (పెద్దపెద్ద బండరాళ్లు) విరిగి రోడ్డుపై పడ్డాయి. ఈ కారణంగా ఘాట్ రోడ్డు బాగా దెబ్బతింది. దీంతో రెండో కనుమ రహదారిని మూసివేశారు. 
 
రెండో ఘాట్ రోడ్డు‌లో లింక్ రోడ్డు సమీపంలో కొండపైన నుంచి రహదారిపై ఒక్కసారిగా ఈ బండరాళ్లు, మట్టి విరిగిపడింది. దీంతో మూడు ప్రాంతాల్లో ఘాట్ రోడ్డు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అధికారుల వాహనాలను విజిలెన్స్ నిలిపివేశారు. 
 
తితిదే ఇంజనీరింగ్, అటవీ శాఖ అధికారులు కొండ చరియలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. అలాగే, రెండో కనుమ రహాదారిలో వాహనాలను నిలిపివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments