Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్రరాజ్యం ఆక్స్‌ఫర్డ్‌లో కాల్పుల మోత : ముగ్గురు విద్యార్థుల మృతి

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (07:50 IST)
అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు కాల్పులు మోత వినిపించింది. ఆ దేశంలోని ప్రతిష్టాత్మక పాఠశాలల్లో ఒకటైన ఆక్స్‌ఫర్డ స్కూల్‌ తుపాకీ కాల్పుల మోతతో దద్దరిల్లింది. మిచిగాన్‌లోని ఓ స్కూల్‌లో 15 యేళ్ళ బాలుడు తోటి విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. 
 
ఈ కాల్పులు ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిదిమంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఒక ఉపాధ్యాయుడు కూడా ఉండటం గమనార్హం. మృతుల్లో ఇద్దరు బాలురు, ఒక అమ్మాయి ఉన్నారు. 
 
డెట్రాయిట్‌లోని ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్‌లో మంగళవారం మధ్యాహ్నం ఈ కాల్పుల ఘటన జరిగిందని భద్రతా అధికారి మైక్ మేక్‌కేబ్ వెల్లడించారు. ఈ ఘటన కేవలం ఐదు నిమిషాల్లో జరిగిపోయిందనీ దీనికి సంబంధించి కారణాలు తెలియాల్సి వుందని మైక్ మేక్‌కేబ్ వెల్లడించారు. కాగా, ఈ కాల్పులకు తెగబడిన కేసులో 15 యేళ్ళ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments