Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్రరాజ్యం ఆక్స్‌ఫర్డ్‌లో కాల్పుల మోత : ముగ్గురు విద్యార్థుల మృతి

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (07:50 IST)
అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు కాల్పులు మోత వినిపించింది. ఆ దేశంలోని ప్రతిష్టాత్మక పాఠశాలల్లో ఒకటైన ఆక్స్‌ఫర్డ స్కూల్‌ తుపాకీ కాల్పుల మోతతో దద్దరిల్లింది. మిచిగాన్‌లోని ఓ స్కూల్‌లో 15 యేళ్ళ బాలుడు తోటి విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. 
 
ఈ కాల్పులు ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిదిమంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఒక ఉపాధ్యాయుడు కూడా ఉండటం గమనార్హం. మృతుల్లో ఇద్దరు బాలురు, ఒక అమ్మాయి ఉన్నారు. 
 
డెట్రాయిట్‌లోని ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్‌లో మంగళవారం మధ్యాహ్నం ఈ కాల్పుల ఘటన జరిగిందని భద్రతా అధికారి మైక్ మేక్‌కేబ్ వెల్లడించారు. ఈ ఘటన కేవలం ఐదు నిమిషాల్లో జరిగిపోయిందనీ దీనికి సంబంధించి కారణాలు తెలియాల్సి వుందని మైక్ మేక్‌కేబ్ వెల్లడించారు. కాగా, ఈ కాల్పులకు తెగబడిన కేసులో 15 యేళ్ళ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments