ఈ మజ్జిగ ఇంత పుల్లగా వున్నాయేమిటండీ... తితిదే ఛైర్మన్ అసహనం(Video)

టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ శనివారం సర్వదర్శనం కౌంటర్‌లు పరిశీలించి భక్తులతో మాట్లాడి వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. భక్తులతో కలిసి మజ్జిగ తాగి, పుల్లగా ఉండటాన్ని గమనించి వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చి ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకూడదని

Webdunia
శనివారం, 5 మే 2018 (17:54 IST)
టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ శనివారం సర్వదర్శనం కౌంటర్‌లు పరిశీలించి భక్తులతో మాట్లాడి వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. భక్తులతో కలిసి మజ్జిగ తాగి, పుల్లగా ఉండటాన్ని గమనించి వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చి ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకూడదని చెప్పారు. అలాగే వంటశాలలు, పాల బాయిలర్‌లు పరిశీలించి ఆలయం వద్దకు చేరుకొని భక్తులకు ఎండలో కాళ్ళు కాలకుండా వైట్ పెయింట్ వెయ్యాలని సూచించారు. 
 
అలాగే క్యూ లైన్లలో వేచి వుండేవారికి గాలి ఆడేందుకు ఎయిర్ కూలర్స్ బిగించాలనీ, అన్నిచోట్ల పరిశుభ్రత ముఖ్యమని తెలియజేశారు. మరుగుదొడ్లు చాలా పరిశుభ్రంగా ఉంచాలని, భక్తులే మనకు దైవ సమానులని వారికి ఎటువంటి ఆటంకం జరగకుండా చూసుకునే బాధ్యత మనదని తెలియచేశారు. చైర్మన్ సుధాకర్ యాదవ్‌తో పాటు బోర్డ్ మెంబర్ చల్లా రామచంద్ర రెడ్డి తదితరులు వున్నారు. చూడండి వీడియోలో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments