Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ మజ్జిగ ఇంత పుల్లగా వున్నాయేమిటండీ... తితిదే ఛైర్మన్ అసహనం(Video)

టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ శనివారం సర్వదర్శనం కౌంటర్‌లు పరిశీలించి భక్తులతో మాట్లాడి వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. భక్తులతో కలిసి మజ్జిగ తాగి, పుల్లగా ఉండటాన్ని గమనించి వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చి ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకూడదని

Webdunia
శనివారం, 5 మే 2018 (17:54 IST)
టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ శనివారం సర్వదర్శనం కౌంటర్‌లు పరిశీలించి భక్తులతో మాట్లాడి వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. భక్తులతో కలిసి మజ్జిగ తాగి, పుల్లగా ఉండటాన్ని గమనించి వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చి ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకూడదని చెప్పారు. అలాగే వంటశాలలు, పాల బాయిలర్‌లు పరిశీలించి ఆలయం వద్దకు చేరుకొని భక్తులకు ఎండలో కాళ్ళు కాలకుండా వైట్ పెయింట్ వెయ్యాలని సూచించారు. 
 
అలాగే క్యూ లైన్లలో వేచి వుండేవారికి గాలి ఆడేందుకు ఎయిర్ కూలర్స్ బిగించాలనీ, అన్నిచోట్ల పరిశుభ్రత ముఖ్యమని తెలియజేశారు. మరుగుదొడ్లు చాలా పరిశుభ్రంగా ఉంచాలని, భక్తులే మనకు దైవ సమానులని వారికి ఎటువంటి ఆటంకం జరగకుండా చూసుకునే బాధ్యత మనదని తెలియచేశారు. చైర్మన్ సుధాకర్ యాదవ్‌తో పాటు బోర్డ్ మెంబర్ చల్లా రామచంద్ర రెడ్డి తదితరులు వున్నారు. చూడండి వీడియోలో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments