Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే రంగంలోకి దిగిన తితిదే చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్(Video)

బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే తితిదే చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ రంగంలోకి దిగారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సర్వదర్శనం కౌంటర్లు మరియు క్యూ కాంప్లెక్సులను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలో చైర్మన్‌తో పాటు జేఈఓ శ్రీనివాసరాజు ఉన్నారు. క్యూలో నిలబడి వున్న భక్త

Webdunia
శనివారం, 28 ఏప్రియల్ 2018 (21:16 IST)
బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే తితిదే చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ రంగంలోకి దిగారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సర్వదర్శనం కౌంటర్లు మరియు క్యూ కాంప్లెక్సులను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలో చైర్మన్‌తో పాటు జేఈఓ శ్రీనివాసరాజు ఉన్నారు. క్యూలో నిలబడి వున్న భక్తుల సమస్యలను స్వయంగా ఆయన అడిగి తెలుసుకున్నారు.
 
తనే స్వయంగా క్యూలో నడుచుకుంటూ అక్కడక్కడ పరిశుభ్రత లేని ప్రాంతాలను చూసి పగిలిన టైల్స్ మరియు గ్రానైట్లను చూసి వెంటనే వాటిని మార్చాలని సూచించారు. మహిళలు మూత్రశాలలకు వెళ్ళడానికి పడుతున్న ఇబ్బందిని చూసి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే సర్వదర్శనానికి సంబంధించిన సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని భక్తులు కోరగా వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. సామాన్య భక్తుల సమస్యలు సామాన్య భక్తుడిలా వెళ్లి తెలుసుకున్నారు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్. వీడియో చూడండి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments