Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే రంగంలోకి దిగిన తితిదే చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్(Video)

బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే తితిదే చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ రంగంలోకి దిగారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సర్వదర్శనం కౌంటర్లు మరియు క్యూ కాంప్లెక్సులను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలో చైర్మన్‌తో పాటు జేఈఓ శ్రీనివాసరాజు ఉన్నారు. క్యూలో నిలబడి వున్న భక్త

Webdunia
శనివారం, 28 ఏప్రియల్ 2018 (21:16 IST)
బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే తితిదే చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ రంగంలోకి దిగారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సర్వదర్శనం కౌంటర్లు మరియు క్యూ కాంప్లెక్సులను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలో చైర్మన్‌తో పాటు జేఈఓ శ్రీనివాసరాజు ఉన్నారు. క్యూలో నిలబడి వున్న భక్తుల సమస్యలను స్వయంగా ఆయన అడిగి తెలుసుకున్నారు.
 
తనే స్వయంగా క్యూలో నడుచుకుంటూ అక్కడక్కడ పరిశుభ్రత లేని ప్రాంతాలను చూసి పగిలిన టైల్స్ మరియు గ్రానైట్లను చూసి వెంటనే వాటిని మార్చాలని సూచించారు. మహిళలు మూత్రశాలలకు వెళ్ళడానికి పడుతున్న ఇబ్బందిని చూసి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే సర్వదర్శనానికి సంబంధించిన సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని భక్తులు కోరగా వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. సామాన్య భక్తుల సమస్యలు సామాన్య భక్తుడిలా వెళ్లి తెలుసుకున్నారు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్. వీడియో చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments