నవంబర్ లో ప్రత్యేక పరీక్ష ద్వారా ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (12:59 IST)
ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కోసం ఈ ఏడాది ప్రత్యేకంగా ఒక కామన్ ఎంట్రన్స్ టెస్టును నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి డా సురేష్ స్పష్టం చేశారు. నవంబర్ మొదటి, రెండు వారాల్లో ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నామని మంత్రి డా. సురేష్ వివరించారు. 

ఈ మేరకు ట్రిపుల్ ఐటీల యాజమాన్యం తీర్మానం చేశాయని చెప్పారు. అయితే అందుకోసం చట్టంలో సవరణ చేయాల్సి ఉంటుందని, ఆ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఆబ్జెక్టివ్ పద్ధతిలో వంద మార్కులకు పరీక్ష ఉంటుందని తెలిపారు.

ప్రత్యేక పద్దతిలో ఓఎంఆర్ ఆధారితంగా ఆఫ్లైన్లో నిర్వహించే ఈ ప్రవేశపరీక్షలో మ్యాథ్స్కకు 50, సైన్స్ కు50 మార్కులు ఉంటాయని చెప్పారు. పదో తరగతి సిలబస్ ఆధారంగాఉండే ఈ పరీక్ష కోసం ప్రతి మండలానికి ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని, తెలంగాణలో కూడా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఉన్న ఆర్జీయూకేటీ (త్రిబుల్ ఐటీ)లో ఏటా పదో తరగతి ఫలితాల ఆధారంగా ప్రవేశాలు జరుగుతున్నాయని, ఈ ఏడాది కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి అందరినీ పాస్ చేసిన విషయం తెలిసిందేనని మంత్రి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

సంగీత్ శోభన్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments