Webdunia - Bharat's app for daily news and videos

Install App

22న విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపు

Webdunia
సోమవారం, 20 జులై 2020 (20:41 IST)
ఈ నెల 22న ఇబ్ర‌హీంప‌ట్నం జూపూడి వ‌ద్ద జ‌రిగే వ‌న మ‌హోత్స‌వం కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ హాజ‌రు కానున్నారు.

ఈ నేప‌‌ధ్యంలో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రవిచంద్ర తెలిపారు. విశాఖపట్నం నుంచి నగరానికి వచ్చే వాహనాలను హనుమాన్ జంక్షన్ వద్ద నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

అలాగే హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను నందిగామలోనూ, గుంటూరు నుంచి వచ్చే వాహనాలను గుంటూరులోనే నిలిపివేయనున్నట్లు వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments