Webdunia - Bharat's app for daily news and videos

Install App

22న విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపు

Webdunia
సోమవారం, 20 జులై 2020 (20:41 IST)
ఈ నెల 22న ఇబ్ర‌హీంప‌ట్నం జూపూడి వ‌ద్ద జ‌రిగే వ‌న మ‌హోత్స‌వం కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ హాజ‌రు కానున్నారు.

ఈ నేప‌‌ధ్యంలో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రవిచంద్ర తెలిపారు. విశాఖపట్నం నుంచి నగరానికి వచ్చే వాహనాలను హనుమాన్ జంక్షన్ వద్ద నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

అలాగే హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను నందిగామలోనూ, గుంటూరు నుంచి వచ్చే వాహనాలను గుంటూరులోనే నిలిపివేయనున్నట్లు వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments