Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు కరోనా లేదు మహాప్రభో : డాలర్ శేషాద్రి

Webdunia
సోమవారం, 20 జులై 2020 (20:34 IST)
తనకు కరోనా వైరస్ సోకినట్టు మీడియాలో వచ్చిన వార్తలపై తిరుమల తిరుపతి దేవస్థాన్ ఓఎస్డీ డాలర్ శేషాద్రి స్పందించారు. తనకు ఎలాంటి కరోనా వైరస్ వైరస్ సోకలేదని స్పష్టం చేశాడు.
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకు కరోనా సోకినట్టు మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదన్నారు. పైగా, తనపై దుష్ప్రచారం చేసిన ఎస్వీబద్రీపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరినట్టు తెలిపారు. 
 
ఇదే అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తిరుపతి పోలీసులు బద్రీపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అలాగే, డాలర్ శేషాద్రి కూడా తన వివరణ ఇచ్చారు. అలాగే, ప్రతి రెండు నెలలకు ఒకసారి జరిపే వైద్య పరీక్షల్లో భాగంగా, చెన్నై ఆస్పత్రిలో వైద్య పరీక్షలును డాలర్ శేషాద్రి చేయించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments