Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టమోటా మంట - కేజీపై రూ.50 పెరుగుదల

Webdunia
సోమవారం, 2 మే 2022 (14:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, టమోటా ధర విపరీతంగా పెరిగిపోయింది. విజయనగరం జిల్లా లావేరు మార్కెట్‌లో పది రోజుల క్రితం కిలో టమోటా ధర రూ.20గా వుంది. అయితే, ప్రస్తుతం కిలో టమోటా ధర రూ.60కి పెరిగింది. దీంతో టమోటాలను కొనాలంటనే ప్రజలు భయపడిపోతున్నారు. 
 
తమ వద్ద కేజీ టమోటాలను రూ.10కి కొనుగోలు చేసే వ్యాపారులు ఇపుడు తమ వద్ద పంట లేకపోవడంతో ఒక సిండికేట్‌గా ఏర్పడి కిలో రూ.60కి అమ్ముతున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. దీంతో దిగుబడి కూడా బాగా తగ్గిపోయింది. 
 
అటు మదనపల్లి మార్కెట్‌సో కూడా టమోటా ధరలు రోజురోజూకూ పెరిగిపోతున్నాయి. వారం రోజుల క్రితం నాణ్యమైన టమోటా రూ.30 నుంచి రూ.35 పలికింది. ఇపుడు రంజాన్ పండుగ సమీపించడంతో ఈ ధర రూ.55 నుంచి రూ.60కి చేరుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments