Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌తో దర్శకుడు రాంగోపాల్ వర్మ లంచ్ మీటింగ్

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (16:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డితో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ బుధవారం సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య లంచ్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా వారిద్దరూ దాదాపు 40 నిమిషాల పాటు వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి విజయవాడ తాడేపల్లికి వర్మ బుధవారం ఉదయం చేరుకున్నారు. ఆ తర్వాత సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన వర్మ.. సీఎంతో సమావేశమయ్యారు. 
 
గతంలో సినిమా టిక్కెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఓ సారి అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో వర్మ భేటీ అయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ అయిన దాఖలాలు లేవు. ఇపుడు ఉన్నట్టుండి రాంగోపాల్ వర్మ ఆకస్మికంగా విజయవాడకు వచ్చి ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య తాజాగా రాజకీయ, సినీ అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments