Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనాథాశ్రమంలో మైనర్ బాలికపై అత్యాచారం

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (15:55 IST)
బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అడ్డుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాలైన కఠిన చట్టాలు తీసుకొస్తున్నాయి. అయినప్పటికీ వారిపై జరుగుతున్న ఆగడాలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. 
 
హైదరాబాద్ నగరంలో తాజాగా మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. డీఏవీ స్కూల్‌లో జరిగిన ఘటన మరిచిపోకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది సమాజంలో మహిళల భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
పోలీసు వర్గాల సమాచారం మేరకు.. మేడ్చల్ మల్కాజిగిరిలోని నేరేడ్‌మెట్‌లోని చిల్డ్రన్స్ హోమ్‌లో ఓ అనాథ బాలికపై అత్యాచారం జరిగింది. గ్రేస్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి నలుగురు బాలికలు తప్పించుకోగా అందులో ఇద్దరు సంగారెడ్డిలో, ఇద్దరు బాలికలు సికింద్రాబాద్‌లో ఆశ్రయం పొందడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. కౌన్సెలింగ్ సమయంలో, అకౌంటెంట్ మురళి తనపై అత్యాచారం చేసాడని బాధితురాలు అధికారులకు చెప్పింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం