Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రి పేర్ని నానితో సినీ ప్రముఖుల భేటీ

Webdunia
శుక్రవారం, 29 అక్టోబరు 2021 (13:52 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పెద్దలు తాజాగా మంత్రి పేర్నినానిని కలిశారు. సచివాలయంలో మంత్రితో సినీ నిర్మాత దిల్ రాజు, అలంకార్ ప్రసాద్, పలువురు ఇతర నిర్మాతలు, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు సమావేశం అయ్యారు. 
 
గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆల్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయాల అంశంపై సినిమాటోగ్రఫీ చట్ట సవరణ కోసం ఈ మీటింగ్‌లో చర్చ జరిగిన విషయంతెల్సిందే.
 
మంత్రితో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన దిల్ రాజు మంత్రితో సమావేశంలో ప్రత్యేక విషయం ఏమి లేదని, కొన్ని వివరణలు అడిగగా, ఆ సమాచారం ఇవ్వటానికే వచ్చామని దిల్ రాజు వెల్లడించారు. మిగిలిన విషయాలు అధికారికంగా మంత్రి చెబుతారని తెలిపారు. 
 
అయితే గురువారమే సినీ హీరో నాగార్జున పలువురితో వెళ్ళి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడం, ఏపీ క్యాబినెట్ మీటింగ్ అనంతరం నాగ్, జగన్ మధ్య చర్చలు జరగడం తెలిసిందే. తర్వాత నాగార్జున కేవలం వ్యక్తిగతంగా మాత్రమే సీఎంను కలిశానని పేర్కొన్నప్పటికీ, మళ్ళీ ఈరోజు సినీ ప్రముఖులు మంత్రి పేర్ని నానితో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments