Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఎంపీపీ - వైస్ ఎంపీపీ పదవులకు ఎన్నికలు

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (11:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం ఎన్నికలు జరుగనున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి కో ఆప్షన్, 3 గంటల నుంచి ఎంపీపీ, వైస్ పీపీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 
 
ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను ఆయా స్థానిక ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల కోసం ఉదయం 10 గంటలలోపు నామినేషన్లు స్వీకరిస్తారు. కాగా కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీల్లో సగం మంది హాజరైతేనే ఎన్నిక నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments