Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు శ్రీ ల‌లితా త్రిపుర సుంద‌రీదేవిగా దుర్గ‌మ్మ

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (06:01 IST)
శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా 6వ‌ రోజైన నిజ ఆశ్వ‌యుజ శుద్ధ ష‌ష్ఠి గురువారంనాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ శ్రీ ల‌లితా త్రిపుర సుంద‌రీదేవిగా ద‌ర్శ‌న‌మిస్తుంది.

శ్రీచ‌క్ర అధిష్టానశ‌క్తిగా, పంచ‌ద‌శాక్ష‌రీ మ‌హామంత్రాది దేవ‌త‌గా త‌న‌ను కొలిచే భ‌క్తుల‌ను క‌రుణిస్తుంది. కుడివైపున ల‌క్ష్మీదేవీ, ఎడ‌మ‌వైపున స‌ర‌స్వ‌తీ దేవి సేవ‌లు చేస్తుండ‌గా చెఱ‌‌కుగ‌డ, విల్లు పాశాంకుశ‌ల‌ను ధ‌రించి ఎరుపు, నీలం రంగు చీర‌ల్లో ద‌ర్శ‌న‌మిస్తుంది.

ఈ రోజున అమ్మ‌వారికి రాజ‌భోగం పేరుతో పాయ‌సాన్నం, చ‌క్రాన్నం, పూర్ణాలు, అల్లంగారెలు... ఇలా ప‌దిర‌కాల నైవేద్యాల‌ను స‌మ‌ర్పిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments