Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు శ్రీ ల‌లితా త్రిపుర సుంద‌రీదేవిగా దుర్గ‌మ్మ

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (06:01 IST)
శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా 6వ‌ రోజైన నిజ ఆశ్వ‌యుజ శుద్ధ ష‌ష్ఠి గురువారంనాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ శ్రీ ల‌లితా త్రిపుర సుంద‌రీదేవిగా ద‌ర్శ‌న‌మిస్తుంది.

శ్రీచ‌క్ర అధిష్టానశ‌క్తిగా, పంచ‌ద‌శాక్ష‌రీ మ‌హామంత్రాది దేవ‌త‌గా త‌న‌ను కొలిచే భ‌క్తుల‌ను క‌రుణిస్తుంది. కుడివైపున ల‌క్ష్మీదేవీ, ఎడ‌మ‌వైపున స‌ర‌స్వ‌తీ దేవి సేవ‌లు చేస్తుండ‌గా చెఱ‌‌కుగ‌డ, విల్లు పాశాంకుశ‌ల‌ను ధ‌రించి ఎరుపు, నీలం రంగు చీర‌ల్లో ద‌ర్శ‌న‌మిస్తుంది.

ఈ రోజున అమ్మ‌వారికి రాజ‌భోగం పేరుతో పాయ‌సాన్నం, చ‌క్రాన్నం, పూర్ణాలు, అల్లంగారెలు... ఇలా ప‌దిర‌కాల నైవేద్యాల‌ను స‌మ‌ర్పిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments