Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూర్పుగోదావరి జిల్లాలో అరుదైన దూడ

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (05:57 IST)
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని గుమ్మిలేరుకు రెడ్డి సత్తిబాబు కమతంలో పుంగనూరు ఆవుకు అరుదైన దూడ జన్మించింది. ఈ దూడ కేవలం 15 అంగుళాలతో జన్మించింది.

ఇప్పటికే గుమ్మిలేరులో వివిధ రైతుల వద్ద ఎన్నో రకాల జాతులకు చెందిన పశు సంతతి ఉంది. ఇక్కడ పశు సంతతి రాష్ట్రానికే కాకుండా దేశానికే తలమానికంగా నిలిచాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇప్పటికే ఎంతో మంది రైతులు ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు పొందారు. బుధవారం పుట్టిన ఈ దూడ ఎత్తు 15 అంగుళాలు మాత్రమే వుండటం విశేషం.

ఇలాంటి పశు సంతతి అత్యంత అరుదుగా లభిస్తుంది. దీంతో గ్రామస్తులే కాకుండా వివిధ గ్రామాలకు చెందిన రైతులు చూసేందుకు ఎగబడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2: బిగ్ బాస్ హౌస్‌లోకి రానున్న పుష్ప 2 కొరియోగ్రాఫర్.. ఎవరు?

Rashmika : విజయ్ దేవరకండ, రష్మిక పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

Nag Ashwin: కళ్యాణి ప్రియదర్శన్ నేనూ ఒకేలా వుంటాం, ఆలోచిస్తాము :దుల్కర్ సల్మాన్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

తర్వాతి కథనం
Show comments