Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూర్పుగోదావరి జిల్లాలో అరుదైన దూడ

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (05:57 IST)
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని గుమ్మిలేరుకు రెడ్డి సత్తిబాబు కమతంలో పుంగనూరు ఆవుకు అరుదైన దూడ జన్మించింది. ఈ దూడ కేవలం 15 అంగుళాలతో జన్మించింది.

ఇప్పటికే గుమ్మిలేరులో వివిధ రైతుల వద్ద ఎన్నో రకాల జాతులకు చెందిన పశు సంతతి ఉంది. ఇక్కడ పశు సంతతి రాష్ట్రానికే కాకుండా దేశానికే తలమానికంగా నిలిచాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇప్పటికే ఎంతో మంది రైతులు ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు పొందారు. బుధవారం పుట్టిన ఈ దూడ ఎత్తు 15 అంగుళాలు మాత్రమే వుండటం విశేషం.

ఇలాంటి పశు సంతతి అత్యంత అరుదుగా లభిస్తుంది. దీంతో గ్రామస్తులే కాకుండా వివిధ గ్రామాలకు చెందిన రైతులు చూసేందుకు ఎగబడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments