Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరువణ్ణామలై నుంచి తిరుపతికి.. ఆర్టీసీ బస్సు బోల్తా

సెల్వి
మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (11:45 IST)
తిరుపతి నగర సమీపంలోని బాలాజీ డైరీ వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనతో ఆ బస్సులో అందులో ప్రయాణిస్తున్న 27 మంది ప్రయాణికులు గాయపడ్డారు. 
 
టిప్పర్‌ను ఢీకొట్టకుండా తప్పుకునేందుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ బస్సును ఆపడంతో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 27 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. 
 
తిరువణ్ణామలై నుంచి వస్తున్న బస్సు 42 మంది ప్రయాణికులతో తిరువణ్ణామలై నుంచి తిరుమలకు వస్తోంది. ఈ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఎస్వీఆర్‌ఆర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments