Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరువణ్ణామలై నుంచి తిరుపతికి.. ఆర్టీసీ బస్సు బోల్తా

సెల్వి
మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (11:45 IST)
తిరుపతి నగర సమీపంలోని బాలాజీ డైరీ వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనతో ఆ బస్సులో అందులో ప్రయాణిస్తున్న 27 మంది ప్రయాణికులు గాయపడ్డారు. 
 
టిప్పర్‌ను ఢీకొట్టకుండా తప్పుకునేందుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ బస్సును ఆపడంతో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 27 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. 
 
తిరువణ్ణామలై నుంచి వస్తున్న బస్సు 42 మంది ప్రయాణికులతో తిరువణ్ణామలై నుంచి తిరుమలకు వస్తోంది. ఈ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఎస్వీఆర్‌ఆర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments