Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరువణ్ణామలై నుంచి తిరుపతికి.. ఆర్టీసీ బస్సు బోల్తా

సెల్వి
మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (11:45 IST)
తిరుపతి నగర సమీపంలోని బాలాజీ డైరీ వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనతో ఆ బస్సులో అందులో ప్రయాణిస్తున్న 27 మంది ప్రయాణికులు గాయపడ్డారు. 
 
టిప్పర్‌ను ఢీకొట్టకుండా తప్పుకునేందుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ బస్సును ఆపడంతో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 27 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. 
 
తిరువణ్ణామలై నుంచి వస్తున్న బస్సు 42 మంది ప్రయాణికులతో తిరువణ్ణామలై నుంచి తిరుమలకు వస్తోంది. ఈ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఎస్వీఆర్‌ఆర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments