Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌ డిజైన్లపై తిరుపతి వాసుల అభ్యంతరాలు?

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (10:17 IST)
తిరుపతి రైల్వే స్టేషన్‌ను వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఇందులోభాగంగా, ఈ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన వరల్డ్ క్లాస్ డిజైన్లను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం రాత్రి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
 
ఇప్పటికే ఈ డిజైన్లు పూర్తికావడంతో ఆయా నిర్మాణాలకు సంబంధించి టెండర్లు కూడా పూర్తయ్యాయని, త్వరలోనే పనులను మొదలుపెట్టనున్నట్టు ఆయన తెలిపారు. అయితే, తిరుపతి వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన డిజైన్లపై తిరుపతి వాసులు అభ్యంతరం తెలుపుతున్నారు. 
 
ఈ మేరకు వారు తిరుపతి ఎంపీ గురుమూర్తికి తమ అభ్యంతరాలను తెలిపారు. స్థానికుల అభ్యంతరాలపై ఎంపీ గురుమూర్తి స్పందించారు. తిరుపతి రైల్వే స్టేషన్ నూతన డిజైన్లపై తిరుపతి వాసుల అభ్యంతరాలను రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆయన తన ట్విట్టర్ వేదికగా తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments