డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో భేటీకానున్న జనసేన పార్టీ చీఫ్ పవన్

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (09:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతలు విపక్ష పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలను ఇష్టానుసారంగా వేధిస్తున్నారు. పోలీసులను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని, కీలుబొమ్మలుగా చేసి కేసులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా, తమకు ప్రధాన శత్రువులుగా భావిస్తున్న టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలపై లెక్కకు మించి కేసులు పెడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీకానున్నారు. తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేయనున్నారు. ఇందుకోసం అపాయింట్మెంట్ కోసం డీజీపీ కార్యాలయానికి లేఖ రాసింది. 
 
డీజీపీ సమయాన్ని కేటాయించగానే ఆయనతో పవన్ కళ్యాణ్, పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ భేటీకానున్నారు. ఇందులో తమ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్న తీరును లిఖితపూర్వకంగా వివరించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

తర్వాతి కథనం
Show comments