20 నుంచి తిరుపతి గోవిందరాజస్వామి తెప్పోత్సవాలు

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (12:54 IST)
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ వార్షిక తెప్పోత్సవాలు ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్నాయి. రోజూ సాయంత్రం 6.30 నుంచి ఎనిమిది గంటల వరకు శ్రీదేవి, భూదేవిలతో కలసి గోవిందరాజస్వామి తెప్పలపై విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు.

అనంతరం ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధర్మప్రచార పరిషత్‌ ప్రాజెక్టు కళాకారుల ఆధ్వర్యంలో సంగీత, హరికథ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.

వైభవంగా పురందరదాసు ఆరాధనోత్సవాలు..
పురందరదాసు ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజైన గురువారం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మయప్పస్వామిని ఊరేగింపుగా నారాయణగిరి పార్కులోని పద్మావతి పరిణయవేదికకు వేంచేపు చేశారు.

అక్కడ ఉత్సవమూర్తులకు ఊంజల్‌సేవ నిర్వహించారు. ఆ సమయంలో దాససాహిత్య ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాస భక్తులు సామూహికంగా పురందరదాస కృతులను ఆలపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments