Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో దారుణం... మామ కళ్ళలో కారం చల్లిన కోడలు

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (15:20 IST)
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో దారుణం జరిగింది. ఆస్తి తన భర్త పేరిట రాయలేదన్న కోపంతో మామ కళ్లలో కోడలు కళ్ళలో కారం చల్లింది. ఆ తర్వాత తన భర్తతో కలిసి మామపై దాడి చేసింది. ఈ దాడి దృశ్యాలను కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుపతి పట్టణంలోని అనంత వీధికి చెందిన ఓ వృద్ధుడు తన కుమారుడు, కోడలితో కలిసి నివసిస్తున్నాడు. ఆ వృద్ధుడు పేరు మీద ఉన్న ఆస్తిని తన పేరుకు రాసివ్వాలంటూ ఎప్పటినుంచే వేధిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తండ్రిపై దౌర్జన్యం చేశాడు. 
 
ముఖ్యంగా, కోడలు తన ప్రతాపం చూపింది. మామ కళ్ళలో కారం చల్లింది. దీంతో కళ్ళు మంటలతో తల్లడిపోతున్నా ఏమాత్రం కనికరం చూపని కన్నబిడ్డ అతనిపై దాడి చేశారు. ఇదంతా వీధిలో జరగడంతో స్థానికులు కొందరు వీడియో తీసి పోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments