Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి దర్శన టోకెన్లు కుదింపు, కారణమేంటంటే?

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (17:29 IST)
తిరుమల శ్రీవారి దర్సన టోకెన్లు దొరకడం సాధారణంగా కష్టంతో కూడుకున్న పని. భారీ రెకమెండేషన్లు, విఐపిల లెటర్లు ఇలా తెగ హడావిడి చేస్తే తప్ప స్వామివారి దర్సన భాగ్యం దొరికే పరిస్థితి. దర్సనం దొరికిందంటే ఇక ఆ భక్తుడికి పెద్ద పండుగే. ఇదంతా ఎప్పటిదీ.... కరోనాకు ముందు మాట.
 
అలాగే సర్వదర్సనం టోకెన్లను టిటిడి గతంలో అందిస్తూ వచ్చింది. కౌంటర్ల ద్వారా టోకెన్లను పొందే భక్తులు స్వామివారిని దర్సించుకుంటూ ఉండేవారు. అయితే సెకండ్ వేవ్ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్సనానికి వచ్చే భక్తుల సంఖ్య బాగా తగ్గిపోయింది. 
 
ఆన్ లైన్లో ఇప్పటి వరకు టిటిడి 15 వేల టోకెన్ల వరకు భక్తులకు ఇస్తూ వచ్చింది. కానీ ప్రస్తుతం తిరుమల శ్రీవారి దర్సనాలను భారీగా కుదించింది టిటిడి. ప్రత్యేక ప్రవేశ దర్సన టిక్కెట్లను 5 వేలకు తగ్గించింది. టిక్కెట్ల సంఖ్యను కుదించడంతో తిరుమలలో భక్తుల సంఖ్య క్రమేపీ తగ్గనుంది. ఇప్పటికే సర్వదర్సన టోకెన్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments