Webdunia - Bharat's app for daily news and videos

Install App

'టైగర్‌'తో కాకినాడ వాసుల టెర్రర్

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (11:04 IST)
కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఓ టైగర్ స్థానికులన భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఈ పులిని వేటాడేందుకు అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒకటి కాదు రెండు కాడు ఏకంగా నెల రోజులు ఈ పులి వేట కోసం గాలిస్తున్నారు. పైగా, ఇది అటవీ శాఖ అధికారులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటుంది. అంటే ఆ టైగర్ కుయుక్తుల ముందు అటవీ అధికారుల ఆటలు సాగడం లేదు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ తప్పించుకుని తిరుగుతున్న పులి దెబ్బకు స్థానికు హడలిపోతున్నారు. 
 
కాకినాడ జిల్లాలోని పొదురుపాక, శరభవరం, ఒమ్మంగి, పాండవుల పాళెం పరిసర ప్రాంతాల్లో పులి అడుగు జాడలను చూసి స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. పులి ఎటువైపు నుంచి తన పంజా విసురుతుందోనని ప్రజలు హడలిపోతున్నారు. అయితే, ఈ పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు పెద్దపెద్ద బోన్లు ఏర్పాటు చేసి అందులో మాంసాన్ని ఎరగా పెట్టారు. అయితే, ఈ ప్రాంతంలోకి ఈ పులి ఎక్కడ నుంచి వచ్చిందన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments