Webdunia - Bharat's app for daily news and videos

Install App

'టైగర్‌'తో కాకినాడ వాసుల టెర్రర్

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (11:04 IST)
కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఓ టైగర్ స్థానికులన భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఈ పులిని వేటాడేందుకు అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒకటి కాదు రెండు కాడు ఏకంగా నెల రోజులు ఈ పులి వేట కోసం గాలిస్తున్నారు. పైగా, ఇది అటవీ శాఖ అధికారులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటుంది. అంటే ఆ టైగర్ కుయుక్తుల ముందు అటవీ అధికారుల ఆటలు సాగడం లేదు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ తప్పించుకుని తిరుగుతున్న పులి దెబ్బకు స్థానికు హడలిపోతున్నారు. 
 
కాకినాడ జిల్లాలోని పొదురుపాక, శరభవరం, ఒమ్మంగి, పాండవుల పాళెం పరిసర ప్రాంతాల్లో పులి అడుగు జాడలను చూసి స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. పులి ఎటువైపు నుంచి తన పంజా విసురుతుందోనని ప్రజలు హడలిపోతున్నారు. అయితే, ఈ పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు పెద్దపెద్ద బోన్లు ఏర్పాటు చేసి అందులో మాంసాన్ని ఎరగా పెట్టారు. అయితే, ఈ ప్రాంతంలోకి ఈ పులి ఎక్కడ నుంచి వచ్చిందన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments