'టైగర్‌'తో కాకినాడ వాసుల టెర్రర్

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (11:04 IST)
కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఓ టైగర్ స్థానికులన భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఈ పులిని వేటాడేందుకు అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒకటి కాదు రెండు కాడు ఏకంగా నెల రోజులు ఈ పులి వేట కోసం గాలిస్తున్నారు. పైగా, ఇది అటవీ శాఖ అధికారులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటుంది. అంటే ఆ టైగర్ కుయుక్తుల ముందు అటవీ అధికారుల ఆటలు సాగడం లేదు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ తప్పించుకుని తిరుగుతున్న పులి దెబ్బకు స్థానికు హడలిపోతున్నారు. 
 
కాకినాడ జిల్లాలోని పొదురుపాక, శరభవరం, ఒమ్మంగి, పాండవుల పాళెం పరిసర ప్రాంతాల్లో పులి అడుగు జాడలను చూసి స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. పులి ఎటువైపు నుంచి తన పంజా విసురుతుందోనని ప్రజలు హడలిపోతున్నారు. అయితే, ఈ పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు పెద్దపెద్ద బోన్లు ఏర్పాటు చేసి అందులో మాంసాన్ని ఎరగా పెట్టారు. అయితే, ఈ ప్రాంతంలోకి ఈ పులి ఎక్కడ నుంచి వచ్చిందన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్షన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments