Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాల్లోకి ఎగిరిన ఇన్నోవా కారు - స్పాట్‌లోనే ముగ్గురు మృతి

Kurnool
Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (10:35 IST)
ఏపీలోని కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఇన్నోవా కారు టైర్ పేలి.. అటుగా వస్తున్న బైక్‌పై పడడం ప్రమాదం సంభవించింది. 
 
ఆళ్లగడ్డ పట్టణ సమీపంలోని నంద్యాల హైవేలో గోదాం దగ్గరలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు టైర్ పేలడంతో అదుపు తప్పి పల్టీలు కొట్టింది. డివైడర్ దాటుకుని.. అటువైపు నుంచి వస్తున్న బైక్‌పై పడింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే మ‌ృతి చెందారు. 
 
మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ నలుగురు వ్యక్తులు కూడా శిరివెళ్ల గ్రామానికి చెందిన వారిగా తెలసింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్ కి రమ్మని ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments