Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాల్లోకి ఎగిరిన ఇన్నోవా కారు - స్పాట్‌లోనే ముగ్గురు మృతి

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (10:35 IST)
ఏపీలోని కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఇన్నోవా కారు టైర్ పేలి.. అటుగా వస్తున్న బైక్‌పై పడడం ప్రమాదం సంభవించింది. 
 
ఆళ్లగడ్డ పట్టణ సమీపంలోని నంద్యాల హైవేలో గోదాం దగ్గరలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు టైర్ పేలడంతో అదుపు తప్పి పల్టీలు కొట్టింది. డివైడర్ దాటుకుని.. అటువైపు నుంచి వస్తున్న బైక్‌పై పడింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే మ‌ృతి చెందారు. 
 
మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ నలుగురు వ్యక్తులు కూడా శిరివెళ్ల గ్రామానికి చెందిన వారిగా తెలసింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments