Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ లీక్: ముగ్గురు వ్యక్తులను పొట్టనబెట్టుకున్న సిలిండర్

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (11:29 IST)
నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో ఘోరం జరిగింది. ఇంట్లో వంట చేస్తున్న సమయంలో గ్యాస్ లీకవడంతో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
 
గ్యాస్ లీక్ అవుతుందన్న విషయాన్ని పసిగట్టలేకపోవడంతో మంటలు ఇల్లంతా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అబ్బాస్, అతడి భార్య సౌషద్ అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. తీవ్ర గాయాలపాలైన వారి కుమార్తె అయేషా నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటాను : బాలకృష్ణ

వినోదాన్ని అందించడానికి ఇలానే శ్రమిస్తాను : పద్మభూషణ్ పురస్కారంపై అజిత్ పోస్ట్

నటనతో దశాబ్దంపాటు తెలుగు వారిని ఆలరించారు శోభన!

రీల్ హీరోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్ హీరో!!

జోరు తగ్గని సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు : రూ.300 కోట్ల దిశగా పరుగులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

తర్వాతి కథనం
Show comments