Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ లీక్: ముగ్గురు వ్యక్తులను పొట్టనబెట్టుకున్న సిలిండర్

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (11:29 IST)
నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో ఘోరం జరిగింది. ఇంట్లో వంట చేస్తున్న సమయంలో గ్యాస్ లీకవడంతో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
 
గ్యాస్ లీక్ అవుతుందన్న విషయాన్ని పసిగట్టలేకపోవడంతో మంటలు ఇల్లంతా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అబ్బాస్, అతడి భార్య సౌషద్ అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. తీవ్ర గాయాలపాలైన వారి కుమార్తె అయేషా నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments