Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిడుగురాళ్లలో దారుణం.. ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య

Webdunia
గురువారం, 23 నవంబరు 2023 (09:52 IST)
dఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిరాయి మూకలు రెచ్చిపోతున్నారు. ఇలాంటి వారికి కొందరు పోలీసులు సైతం వత్తాసు పలుకుతుండటంతో మరింతగా రెచ్చిపోతున్నారు. తాజా పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం అర్థరాత్రి సమయంలో ఆ సమీప బంధువులే ఈ దారుణానికి పాల్పడ్డారు. కత్తులతో విచక్షణా రహితంగా నరికి చంపేశారు. 
 
ఈ హత్యలపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను సాంబశివరావు, భార్య ఆదిలక్ష్మి, కుమారుడు నరేశ్‌గా గుర్తించారు. కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణమని తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, హత్యలకు సంబంధించి ముప్పాళ్ల పోలీస్ స్టేషన్‌లో నరేశ్ భార్య మాధూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అదేసమయంలో ఈ హత్యలకు పాల్పడిన నిందితులు కూడా స్టేషన్‌లో లొంగిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

నరేష్ అగస్త్య కొత్త చిత్రం మేఘాలు చెప్పిన ప్రేమ కథ

స్క్రిప్ట్, దర్శకుడి ని బట్టి సినిమాలు అంగీకరిస్తున్నా : కామాక్షి భాస్కర్ల

హీరోయిన్ రష్మిక మందన్నా ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

విక్రమ్ కొత్త చిత్రం విడుదలకు ఉన్న చిక్కులేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments