Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (07:37 IST)
రోజురోజుకు కరోనా విజృంభిస్తుండడంతో ఏపీ ప్రభుత్వం సత్వర చర్యలకు దిగింది. ఏపీలో ప్రతి ఒక్కరికీ మూడు మాస్కుల చొప్పున పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు.

వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. పెద్దఎత్తున మాస్క్‌ల పంపిణీ వల్ల కరోనా నుంచి కొంత మేర రక్షణ లభిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరికి మూడు మాస్కులు పంపిణీ చేయాలన్న లక్ష్యంలో భాగంగా మొత్తం 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయాల్సి ఉంటుందని సూచించారు.

మెడికల్‌ ఆఫిసర్స్‌ నిర్ధారించిన వారికే కాకుండా ఫీల్డ్‌లో గుర్తించిన అందరికీ పరీక్షలు చేయాలని ఆదేశించారు. వృద్ధులు, మధుమేహం, బిపి ఇతరత్రా వ్యాధులతో బాధపడే వాళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.

నమోదవుతున్న కేసులు, వ్యాప్తి చెందడానికి ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని జోన్లను, క్లస్టర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని సూచించారు. భౌతికదూరం తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

రైతుబజార్లు, మార్కెట్లలో సర్కిల్స్‌, మార్కింగ్స్‌ తప్పనిసరిగా ఉండాలని, ఎక్కడా జనం గమికూడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments