Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా చేరుకున్న మలేరియా మాత్రలు

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (07:25 IST)
కరోనాపై పోరులో ప్రపంచ దేశాలకు అండగా ఉంటానన్న భారత్.. తన మాట నిలబెట్టుకుంది. కరోనా రోగుల చికిత్సలో ఉపయోగించే అమెరికా, బ్రిటన్​లకు ఔషధాలను ఎగుమతి చేసింది.

అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్ అభ్యర్థన మేరకు 35.82 లక్షల హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను అమెరికాకు పంపించింది. ఈ డ్రగ్​ న్యూయార్క్ చేరుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

బ్రిటన్​కు సైతం  భారత్ పారాసిటమాల్ ప్యాకెట్లను ఎగుమతి చేసింది. వీటితో పాటు ఈ డ్రగ్ ఉత్పత్తిలో వినియోగించే ముడిపదార్థాలనూ అమెరికా, బ్రిటన్​లకు పంపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments