Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (11:21 IST)
నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బొలెరో వాహనం కల్వర్టును ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నంద్యాల ఆళ్లగడ్డ మండలం గుబగుండమ్మ మెట్టలో చోటుచేసుకుంది. మృతులు కడప జిల్లా మైదుకూరు వాసులుగా గుర్తించారు.
 
బేతంచర్ల రాణాగాపురంలోని మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకుని స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను వెంటనే నంద్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం వెనుక కారణం ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments