Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (11:21 IST)
నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బొలెరో వాహనం కల్వర్టును ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నంద్యాల ఆళ్లగడ్డ మండలం గుబగుండమ్మ మెట్టలో చోటుచేసుకుంది. మృతులు కడప జిల్లా మైదుకూరు వాసులుగా గుర్తించారు.
 
బేతంచర్ల రాణాగాపురంలోని మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకుని స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను వెంటనే నంద్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం వెనుక కారణం ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments