Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటుకు డబ్బు అడిగేవారిని జైల్లో పెట్టి నాలుగు కుమ్మాలి: మంచు విష్ణు

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (16:22 IST)
చిత్తూరుజిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు సినీ హీరో మంచు విష్ణు. పోలింగ్ కేంద్రం ఖాళీగా ఉండడంతో నేరుగా వెళ్ళి ఓటు వేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లే లేకపోవడంతో ఆశ్చర్యపోయారు మంచు విష్ణు.
 
అక్కడి అధికారులతో మాట్లాడారు. మందకొడిగా ఓటింగ్  జరుగుతోందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఓటు వేసిన తరువాత మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. ఓటు వేయాలంటే డబ్బు అడిగే వారిని జైల్లో పెట్టి నాలుగు తగిలించాలి. ఓటు మన ఆయుధం.. మన హక్కు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోండి.
 
ఎంతోమంది వృద్ధులు పోలింగ్ కేంద్రం వద్ద ఓటును వేసేందుకు వస్తున్నారు. యువతీయువకులు కూడా వారిని స్ఫూర్తిని తీసుకోండి అంటూ పిలుపునిచ్చారు మంచు విష్ణు. ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్లు రాకపోవడంపై మాత్రం మంచు విష్ణు ఆశ్చర్యానికి గురయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments