ఓటుకు డబ్బు అడిగేవారిని జైల్లో పెట్టి నాలుగు కుమ్మాలి: మంచు విష్ణు

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (16:22 IST)
చిత్తూరుజిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు సినీ హీరో మంచు విష్ణు. పోలింగ్ కేంద్రం ఖాళీగా ఉండడంతో నేరుగా వెళ్ళి ఓటు వేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లే లేకపోవడంతో ఆశ్చర్యపోయారు మంచు విష్ణు.
 
అక్కడి అధికారులతో మాట్లాడారు. మందకొడిగా ఓటింగ్  జరుగుతోందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఓటు వేసిన తరువాత మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. ఓటు వేయాలంటే డబ్బు అడిగే వారిని జైల్లో పెట్టి నాలుగు తగిలించాలి. ఓటు మన ఆయుధం.. మన హక్కు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోండి.
 
ఎంతోమంది వృద్ధులు పోలింగ్ కేంద్రం వద్ద ఓటును వేసేందుకు వస్తున్నారు. యువతీయువకులు కూడా వారిని స్ఫూర్తిని తీసుకోండి అంటూ పిలుపునిచ్చారు మంచు విష్ణు. ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్లు రాకపోవడంపై మాత్రం మంచు విష్ణు ఆశ్చర్యానికి గురయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments